వైకుంఠ రథం ప్రారంభించిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
మంథని ముచ్చట్లు:
సింగరేణి సిఎస్ఆర్ నిధుల నుండి 10 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన నూతన వైకుంఠ రథం ను మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు గురువారం కన్నాల గ్రామంలో ప్రారంభించారు. మంథని మండలంలోని కన్నాల గ్రామానికి సింగరేణి సిఎస్ఆర్ నిధుల…