కాణిపాకం ఆలయం మహాకుంభాభిషేకం లో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి
కాణిపాకం ముచ్చట్లు:
కాణిపాకం ఆలయం మహాకుంభాభిషేకం లో పాల్గొన్న విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి.మహాకుంభాభిషేకం కు భారీగా హాజరైన భక్తులుమంత్రి, ఎంపీ కి ఘన…