గంగమ్మ జాతరలో పాల్గోన్న ఎమ్మెల్యే
చిత్తూరు ముచ్చట్లు:
శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర లో భాగంగా ఆలయం వద్ద మంగళవారం నిర్వహించిన తొలి పూజలో తిరుపతి ఎమ్మల్యే భూమన కరుణాకర రెడ్ది పాల్గొన్నారు. ఈ సందర్బంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో భూమన మాట్లాడారు. ఎమ్మెల్యే భూమన…