ఎమ్మెల్సీ కవిత పరువ నష్టం కేసు
-ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సిటీ సివిల్ కోర్ట్
హైదరాబాద్ ముచ్చట్లు:
బిజేపి ఎంపీ పర్వేశ్ వర్మ,మాజీ ఎమ్మెల్యే ముజంధర్ సిర్సాలకు సిటీ సివిల్ కోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఎవరు వాఖ్యలు చేయకూడదని…