ముఖ్యమంత్రి జగన్ను కలసిన ఎంపీపీ భాస్కర్రెడ్డి
కుప్పం ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికి కుప్పంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వాగతం పలికారు. ఆ సమయంలో పుంగనూరు ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డిని ముఖ్యమంత్రికి పరిచయం…