విశాఖవేదికగా జాతీయ నౌకాదళ ఉత్సవాలు
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఏటా దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరిగే జాతీయ నౌకాదళ ఉత్సవాలకు ఈసారి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తున్నది. దీంతో ఢిల్లీలో కాకుండా ఇతర ప్రాంతాల్లో నేవీ డే వేడుకలు జరుగడం ఇదే మొదటిసారి. 1971లో…