రైస్ మిల్లుసై అధికారుల దాడి..అక్రమ ధాన్యం గుర్తింపు
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు జిల్లా తాడేపల్లి వడ్డేశ్వరం కే.ఎల్.యు రోడ్డులోని కనకదుర్గా రైస్ మిల్లులో సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. రైస్ మిల్లులో గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా ధాన్యం నిలువను గుర్తించారు. 1600 వందల ధాన్యం…