సామాన్య భక్తుల కోసం పిఏసి-1 వద్ద ఫుడ్ కౌంటర్ ప్రారంభం
తిరుమల ముచ్చట్లు:
టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు తిరుమలలో సామాన్య భక్తుల సౌకర్యార్థం పిఏసి-1 వద్ద ఆదివారం ఫుడ్ కౌంటర్ ను ప్రారంభించారు.టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్…