మే 5న శ్రీ కపిలేశ్వరాలయంలో పత్ర పుష్పయాగం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో మే 5వ తేదీన పత్ర పుష్పయాగం నిర్వహించనున్నారు. ఇందుకోసం మే 4వ తేదీన సాయంత్రం అంకురార్పణ జరుగనుంది.మే 5న ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారు, శ్రీ…