పుంగనూరులో వడ్డీలేకుండ ఆస్తిపన్ను చెల్లించండి
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలోని ఆస్తిపన్నులు వడ్డీ లేకుండ చెల్లించే సౌకర్యం ప్రభుత్వం కల్పించినట్లు కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటిలో వెహోత్తం పన్నులు రూ.5.22 కోట్లు…