పుంగనూరు మున్సిపాలిటిలో 31లోపు పన్నులు చెల్లించండి
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలోని ఆస్తిపన్ను యజమానులు వడ్డీ రాయితీతో ఈనెల 31లోపు పన్నులు చెల్లించాలని కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డి కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వడ్డీ రాయితీ ఇచ్చిందని, పన్ను బకాయిదారులు…