పుంగనూరులో 31లోపు వడ్డీ లేకుండ పన్నులు చెల్లించండి -కమిషనర్ నరసింహప్రసాద్
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలోని ఆస్తిపన్నులపై వడ్డీ లేకుండ చెల్లించే సౌకర్యం ప్రభుత్వం ఈనెల 31 వరకు కల్పించినట్లు కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటిలో ఆస్తులు కలిగిన యజమానులు ఈ…