పుంగనూరులో రైతులందరికి వేరుశెనగ విత్తనాలు -ఎంపీపీ భాస్కర్రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని రైతులందరికి వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేస్తామని, ఎవరు నిరుస్సాహపడవద్దని ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఏతూరు గ్రామంలో పికెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఏఎంసీ చైర్మన్…