పుంగనూరు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని నానబాలవీధిలో నివాసం ఉన్న ఫయాజ్ (46) గత పదిరోజుల క్రితం పలమనేరు వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం అతడు తమిళనాడులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనతో ఆకుటుంబంలో…