పక్కా ప్లాన్ తో పీఎఫ్ ఐ
ముంబై ముచ్చట్లు:
మహారాష్ట్రలోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పాపులర్ ఫ్రంట్ ఇండియా కి చెందిన 5గురు నిందితులను గతేడాది సెప్టెంబర్లో అరెస్ట్ చేసింది. కేంద్రం ఆ సంస్థపై నిషేధం కూడా విధించింది. అయితే..ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి సంచలన విషయాలు…