గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ ముళ్లు
హైదరాబాద్ ముచ్చట్లు:
టీఆర్ఎస్ నేతల మధ్య పంచాయతీ తారాస్థాయికి చేరింది. ప్రజాప్రతినిధులుగా ఉన్నా తమకు తగిన గుర్తింపు లభించడం లేదని మండిపడుతున్నారు. నియోజకవర్గాల్లో, గ్రేటర్ డివిజన్లలో జరిగే అధికారిక సమావేశాలకు సైతం ఆహ్వానించడం లేదని…