మొక్కలు నాటడం సామాజిక బాధ్యత
గడివేముల ముచ్చట్లు:
మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవడం సామాజిక బాధ్యత అని ఎంపీడీవో విజయసింహారెడ్డి అన్నారు. మండలంలోని అన్ని పంచాయతీలకు జిందాల్ పరిశ్రమ ఆధ్వర్యంలో 1.200 మొక్కలను పంపిణీ చేశారు. ఎంపీడీవో మాట్లాడుతూ పర్యావరణాన్ని…