పుంగనూరు పుష్కరిణిలో పుష్కలంగా నీరు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ పుష్కరణిలోనికి మాండూస్ తుఫాన్ కారణంగా నీరు పుష్కలంగా చేరింది. సోమవారం నీరు ఎక్కువ చేరి పుష్కరణి కళకళలాడుతోంది. గత నెలలో కార్తీకమాసం సందర్భంగా నీరు లేకపోవడంతో మున్సిపల్…