మోర్బీ ఘటనలో 9 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
గాంధీనగర్ ముచ్చట్లు:
మోర్బీ ఘటన అనేక కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. గుజరాత్లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. ఇప్పటి వరకు 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా బ్రిడ్జి…