కాటారంలో పోలీసుల బలప్రయోగం
భూపాలపల్లి ముచ్చట్లు:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పాడింది. ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం వివాదం పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఆర్టీసీ భూముపై రియాల్ ఎస్టేట్ దళారుల కన్ను పడిందని స్థానికులు అంటున్నారు. తాజాగా…