విజయనగరంలో పోలింగ్ ప్రశాంతం
విజయనగరం ముచ్చట్లు:
జిల్లాలో 72 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8-00 గంటలకు ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. కలెక్టర్ సూర్యకుమారి జిల్లా కేంద్రంలోని కస్పా నగర పాలక ఉన్నత పాలక ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు…