పుంగనూరులో 18న మల్లేశ్వరస్వామి గుట్టలో పూజలు
పుంగనూరు ముచ్చట్లు:
పెద్దపంజాణి మండలం చింతలపల్లె సమీపంలో గల మలేశ్వరస్వామి గుట్టలో ఈనెల 18 నుంచి శివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటి సభ్యులు పేర్కొన్నారు. సోమవారం వారు మాట్లాడుతూ ఉదయం స్వామివారికి అభిషేకము, హ్గమాలు…