ఉడత కళేబరానికి పోస్టుమార్టం..
అనంతపురం ముచ్చట్లు:
శ్రీసత్యసాయి జిల్లాలో ఆటోపై విద్యుత్ తీగలు తెగిపడి ఐదుగురు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ప్రమాదానికి ఓ ఉడత కారణమని అధికారులు చెప్పారు. కాగా.. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ తీగలకు తగిలి ఉడత…