బెంగళూరు సర్వీసులను ఆదరించండి – డీఎం సుధాకరయ్య
పుంగనూరు ముచ్చట్లు:
ఆంధప్రదేశ్ ప్రజారవాణాసంస్థ(ఏపీఎస్పీటీడీ) పుంగనూరు డిపో నుంచి ప్రయాణీకుల సౌకర్యం కోసం బెంగళూరుకు నడుపుతున్న రెండు సర్వీసులను ప్రజలు ఆదరించాలని డీఎం సుధాకరయ్య కోరారు. శనివారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ....…