ప్రెస్టేజియస్ గా… జగనన్నకు చెబుదాం…
కాకినాడ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్లో మే 9న జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. దీని కోసం 1902 హెల్ప్లైన్ నంబర్ను వినియోగంలోకి తీసుకు రావాలని నిర్ణయించారు. ప్రతిష్టాత్మకంగా ఈ…