ఐఎన్ఎస్ విక్రాంత్ ను జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోడీ
తిరువనంతపురం ముచ్చట్లు:
కేరళలోని కొచ్చి షిప్యార్డ్లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్దనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతికి అంకితమిచ్చారు. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన అత్యాధునిక యుద్దనౌక ఐఎన్ఎస్…