ప్రైవేటు బస్సు బోల్తా..విద్యార్దులకు గాయాలు
కొత్తగూడెం ముచ్చట్లు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పాపిడిగూడెం దగ్గర ఒక ప్రైవేటు బస్సు బోల్తా పడింది. సత్తుపల్లి గీతమ్స్ డిగ్రీ కాలేజి విద్యార్ధిని లు ఆంద్రప్రదేశ్ కడియం విహారాయాత్ర కు వెళ్తుండగా ఘటన జరిగింది. ఆ…