ఏడాదిలో 57 శాతం పెరిగిన లాభాలు
ముంబై ముచ్చట్లు:
గత ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అద్భుతం చేశాయి. మన దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం లక్ష కోట్ల రూపాయల మార్కును అధిగమించింది. ఈ ఫీట్సాధించడం ఇదే తొలిసారి. మన దేశంలో మొత్తం 12…