ప్రభుత్వ భూమి అక్రమాలపై నిరసన
రామడుగు ముచ్చట్లు:
రామడుగు మండలం గోపాల్ రావు పేట లో ని బలహీన వర్గాల గృహ సముదాయానికి సంబంధించిన మూడు కోట్ల రూపాయల విలువ గల భూమి సర్వే నంబర్792/ఎ రెండు ఎకరాల 13 గుంటల భూమి అక్రమాలకు గురి అయినందున ఇట్టి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని…