పుంగనూరులో 25న ఉపాధిహామిపై బహిరంగ సభ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని పంచాయతీరాజ్ బంగ్లాలో ఈనెల 25న ఉహాధిహామి సామాజిక తనిఖీపై బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రాజేశ్వరి శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. 23 గ్రామ పంచాయతీల పరిధిలో నిర్వహించిన సామాజిక…