పుంగనూరులో దుర్గాష్టమి సందర్భంగా పూజలు
పుంగనూరు ముచ్చట్లు:
నవరాత్రి ఉత్సవాలలో వైభవంగా సోమవారం దుర్గాష్టమి కావడంతో ఎనిమిదవ రోజు అమ్మవార్లను సరస్వతిదేవి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోనిశ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవిని వజ్రాలతో పొదిగిన చీరకట్టి అలంకరించారు.…