పుంగనూరు సీఐ గంగిరెడ్డికి దళిత నేతలచే సన్మానం
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర సేవా పథకం అవార్డుకు ఎంపికైన పట్టణ సీఐ ఎం.గంగిరెడ్డిని దళిత సంఘ నేతలు బుధవారం ఘనంగా సన్మానించారు. ఎంఆర్పిఎస్ నాయకులు నరసింహులు, ఫృద్వీతో పాటు మహాజన సోషలిస్టుపార్టీ నాయకులు చెన్నరాయుడు, శ్రీనివాస్…