ఉరుకుంద ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవికి ఆర్ నాగరాజు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక
కౌతాళం ముచ్చట్లు:
కౌతాళం మండలం పరిధిలోఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం నూతన పాలకమండలినీ ఎన్నుకున్నారు. ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గ ఆ నాగరాజ్ గౌడ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్ఆరు. ఈ మేరకు ఉరుకుంద గ్రామంలో ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశారు . ఈ…