రేషన్ కార్డులకు రాగులు,జొన్నలు
విజయవాడ ముచ్చట్లు:
రైతులకు మేలు చేసేలా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. దళారులు, మిల్లర్లతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు విధానాన్ని…