పుంగనూరులో మారెమ్మకు రాహుకాల పూజలు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని బస్టాండు వద్ద శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో శుక్రవారం మధ్యాహ్నం రాహుకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు అమ్మవారికి చలిపిండి దీపాలు వెలిగించి, చల్లముద్ద పెట్టి…