రైళ్లను ఆపాలని కోరుతూ రైల్ రోకో
కడప ముచ్చట్లు:
కడప జిల్లాలోని కొన్ని రైల్వే స్టేషన్లలో రైళ్లను ఆపాలని వైకాపా నేతలు రైలు రోకో కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి రేల్వే గేటు వరకు ర్యాలీని నిర్వహించారు. రైల్వే గేటు పట్టాలపై నాయకులు కార్యకర్తలు…