జగనన్న మార్ట్ లపై అవగాహన పెంచుకోండి
పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వాదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు డీపిఎం ప్రసాద్రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఏపిఎం రవి ఆధ్వర్యంలో జగనన్న మహిళా మార్ట్ ల పై అవగాహన…