వివిధ గ్రామాలలో స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ర్యాలీలు
రామడుగు ముచ్చట్లు:
రామడుగు మండలం వెధిర గోపాల్ రావు పేట కోరుటపల్లి గ్రామాలలో 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ర్యాలీలు నిర్వహించారు. కోరుటపెళ్లిలో ముఖ్యఅతిథిగా ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్ పాల్గొని వీధి వీధిలో తిరుగుతూ ప్రతి ఇంటి పై…