జనవరి 28న తిరుమలలో రథసప్తమి.
తిరుమల ముచ్చట్లు:
సూర్య జయంతి సందర్భంగా జనవరి 28వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
వాహనసేవల వివరాలు :
ఉదయం 5.30 నుంచి…