రోడ్డెక్కెన రైతులు..దిగొచ్చిన అధికారులు
రాజానగరం ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండలో మెయిన్ రోడ్డుపై రైతులు ఆందోళనకు దిగారు. రైతుల పండించిన ధాన్యాన్ని ఇటు సచివాలయ సిబ్బంది ,అటు రైస్ మిల్లర్లు ఏదో సాకుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం…