చేయి తడపందే ఫైలుకు మోక్షం రాదు
నర్సీపట్నం ముచ్చట్లు:
రైతులు సాగు చేసుకున్న చెట్లను అమ్ముకునేందుకు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు... దీనిపై అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు పునరాలోచించాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు.…