పుంగనూరులో జెండ కట్టి దేశభక్తిని చాటండి – మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
భారతావనికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో హర్గర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు నిర్వహించి, దేశభక్తిని చాటాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.…