లిక్కర్ స్కామ్ లో తెలుగు రాష్ట్రాలలో మూలాలు
విశాఖపట్నం ముచ్చట్లు:
లిక్కర్ స్కామ్ పై ఢిల్లోలో డొంక కదిలితే ఆంధ్రా , తెలంగాణా లో మూలాలు వెలుగు చూస్తున్నాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.రెండు రాష్ట్రాల్లో అధికారపార్టీకి సంబంధాలు వున్నట్లు తెలుస్తోందన్నారు. దీనిపై రెండు…