వరాహ నరసింహుడిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని
సింహాచలం ముచ్చట్లు:
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం లో స్వామి వారిని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. తమ్మినేని మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి సమర్పించే …