ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. సాధారణ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య ఎటువంటి తేడాను పద్నాలుగో ఫైనాన్స్ కమిషన్ చూపలేదని మరోసారి స్పష్టం…