పుంగనూరులో సైనిక్ స్కూల్కు విద్యార్థి ఎంపిక
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని రాజులూరు ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న ఉమేష్కార్తీక్ 252 మార్కులు సాధించాడు. సోమవారం ఈ విషయాన్ని బాలుడు తండ్రి సురేషబాబు తెలిపారు. పట్టణంలోని సురేష్బాబు, జయంతి లు ప్రభుత్వ టీచర్లు . వీరి…