చంద్రబాబు పర్యటనతో ఉలుకు పలుకు
తిరుపతి ముచ్చట్లు:
వైసీపీ నేతలు అక్రమ మైనింగ్తో కుప్పంను తవ్వేస్తున్నారని ఈ నెల ప్రారంభంలో చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనలో ఆరోపించారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర ప్రమాదకర ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు అక్కడ క్వారీ జరుగుతున్న…