టాటా ఎస్, ద్విచక్ర వాహనం ఢీ
ద్విచక్ర వాహనదారుని పరిస్థితి విషమం
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ పరిధిలోని పాముల కుంట సమీపంలో టాటా ఏస్ వాహనం ద్విచక్ర వాహనం ఢీకొని రమేష్ (21) జెట్టిగుండల పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి త్రీవం గా గాయపడ్డాడు.…