ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, అగరబత్తీల రెండో యూనిట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి
- టీటీడీ జేఈవో సదా భార్గవి
తిరుపతి ముచ్చట్లు :
టీటీడీ గోశాలలో నిర్మిస్తున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, అగర బత్తీల రెండో యూనిట్ నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు.…