ఏనుగుల మంద బీభత్సం
విజయనగరం ముచ్చట్లు:
పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలో ఏనుగుల మంద బీభత్సం సృష్టించింది. గంగులువాని చెరువు దగ్గర ఉన్న 2 ఆవులను, ఒక లేగ దూడను ఏనుగులు తొక్కి చంపాయి. మరోవైపు మిర్తివలసలోనూ ఆవుల మందపై ఏనుగులు దాడి చేశాయి. దీంతో…